Breaking News >> News >> Janam Sakshi


హైదరాబాద్‌కు నలువైపులా ఐటీ విస్తరణే లక్ష్యం ` కేటీఆర్‌


Link [2022-02-14 07:53:55]



హైదరాబాద్‌,ఫిబ్రవరి 13(జనంసాక్షి):హైదరాబాద్‌కు నలుదిశలా ఐటీని విస్తరించాలనే లక్ష్యంతో పని చేస్తున్నామని మంత్రి కేటీఆర్‌ అన్నారు. తూర్పు హైదరాబాద్‌లో లక్ష మంది ఉద్యోగులు పని చేసేలా కార్యచరణ రూపొందించామన్నారు. జెన్‌ ప్యాక్ట్‌ విస్తరణ పూర్తయితే లక్ష లక్ష్యానికి సవిూపిస్తామని కేటీఆర్‌ అన్నారు. నగరంలోని ఉప్పల్‌లో జెన్‌ ప్యాక్ట్‌ విస్తరణకు మంత్రి మల్లారెడ్డితో కలిసి కేటీఆర్‌ శంకుస్థాపన చేశారు. … వివరాలు →



Most Read

2024-09-19 00:39:25