` రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ హైదరాబాద్,ఫిబ్రవరి 13(జనంసాక్షి): సమతాస్ఫూర్తి కేంద్రంలో 108 దివ్యక్షేత్రాలకు ప్రాణప్రతిష్ట జరిగిందని.. ముచ్చింతల్ ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా మారనుందని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అన్నారు. శ్రీరామనగరం అద్వైత, సమతా క్షేత్రంగా విరాజిల్లుతుందన్నారు. ముచ్చింతలో సమతాస్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘‘రామానుజుల సహస్రాబ్ది ఉత్సవాల సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. రామానుజుల … వివరాలు →