ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని విమర్శ కేసులకు భయపడేది లేదన్న ఎంపి కేశినేని నాని అమరావతి,ఫిబ్రవరి12(జనం సాక్షి ): టీడీపీ ఎమ్మెల్సీ, ఏపీ ఎన్జీవో సంఘం మాజీ అధ్యక్షుడు అశోక్బాబును టీడీపీ నాయకులు పరామర్శించారు. టీడీపీ పార్లమెంట్ సభ్యుడు కేశినేని నాని, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్రావు తదితరులు ఆయనను పరామర్శించిన వారిలో ఉన్నారు. ఉద్యోగ పదోన్నతి విషయంలో విద్యార్హతను … వివరాలు →