స్వామి కళ్యాణోత్సవాలకు వేలాదిగా భక్తుల రాక రాజమండ్రి,ఫిబ్రవరి12(జనం సాక్షి ): తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేదిలో శ్రీలక్ష్మీనరసింహస్వామి కల్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. వేలాది మంది భక్తులు స్వామి వారి కల్యాణాన్ని తిలకించి పులకించారు. భక్తుల కోసం ఆలయ అధికారులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. రథోత్సవం సాఫీగా సాగేందుకు పెద్ద మొత్తంలో పోలీసులను మోహరించారు. … వివరాలు →