కంటోన్మెంట్ అభివృద్దిని అడ్డుకుంటున్న కేంద్రం రహదారులు మూసేసి ఇబ్బందులు పెడుతున్నారు పలు అభివృద్ది కార్యక్రమాలకు మంత్రి కెటిఆర్ శ్రీకారం హైదరాబాద్,ఫిబ్రవరి12(జనం సాక్షి ): కంటోన్మెంట్లోనూ ఉచిత మంచినీటి పథకం అమలు చేస్తున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కంటోన్మెంటును అభివృద్ధి చేస్తుండగా, కేంద్రం అడ్డుకుంటు న్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడి దారులను మూసేసి ప్రజలకు … వివరాలు →