Breaking News >> News >> Janam Sakshi


దండకారణ్యంలో మరోమారు కాల్పులు


Link [2022-02-13 04:13:35]



కాల్పుల్లో సీఆర్పీఎఫ్‌ అధికారి మృతి భద్రాద్రి కొత్తగూడెం,ఫిబ్రవరి12(జనం సాక్షి ): ఛత్తీస్‌గఢ్‌ దండకారణ్యంలో మరోమారు కాల్పుల మోత మోగింది. ఈ కాల్పుల్లో ఒక అధికారి మృతి చెందాడు. మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. మావోయిస్టుల కాల్పుల్లో సీఆర్పీఎఫ్‌ అధికారి మృతిచెందగా, మరో జవాన్‌ గాయపడ్డాడు. బీజాపూర్‌ జిల్లా బాసగూడా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని … వివరాలు →



Most Read

2024-09-19 00:38:21