ఎన్నారైలకు మంత్రి కెటిఆర్ పిలుపు వర్చువల్గా కార్యక్రమంపై చర్చ హైదరాబాద్,ఫిబ్రవరి12(జనం సాక్షి ): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ’మన ఊరు`మన బడి’ కార్యక్రమంలో ఎన్నారైలు భాగస్వాములు కావాలని మంత్రి కేటీఆర్ అన్నారు. వివిధ దేశాల్లో స్థిరపడ్డ వారు తమ గ్రామాల్లో స్కూళ్ల పునర్నిర్మాణంలో భాగస్వామ్యం కావాలన్నారు. రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత తెలంగాణ అన్ని రంగాల్లో అద్భుతమైన ప్రగతి … వివరాలు →