హైదరాబాద్,ఫిబ్రవరి12(జనం సాక్షి):రామానుజుల బృహన్మూర్తిని, ఇక్కడి మహాహోమక్రతువు వైభవాన్ని చూసిన పారవశ్యంలో శ్రీగణపతి సచ్చిదానంద స్వామి నోట వెలువడిన వాక్కు ఓ సత్యాన్ని ఆవిష్కరించింది. సహస్రాబ్దిని జీయర్ స్వామివారే సంకల్పించినా ` సాక్షాత్తూ ఆ రామానుజులే కచ్చితంగా అనుకొనివుంటారు. భువినుంచి మన మధ్యకు దిగి రావాలని…! మనతోనే వుండాలని..! మనం చేస్తున్నాం కనుక ఇదింత గొప్పగా జరగడం … వివరాలు →