దీనిని జాతీయస్థాయి సమస్యగా చూడొద్దని హితవు న్యూఢల్లీి,ఫిబ్రవరి11 (జనం సాక్షి):- హిజాబ్ వివాదంపై మైనార్టీ విద్యార్థిని దాఖలు చేసిన పిటీషన్పై అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు నిరాకరించింది. విద్యాసంస్థల్లో ధార్మిక వస్త్రాలు ధరించవద్దన్న కర్నాటక హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలైన పిటీషన్ను తిరస్కరించింది. సరైన సమయంలో ఈ అంశంపై విచారణ జరుపుతామని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం … వివరాలు →