ములుగు(మేడారం)ఫిబ్రవరి10(జనం సాక్షి):- ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం జాతరకు ప్రత్యేక అధికారిని నియమించడం ఆనవాయితీ. ఈ సారి మాత్రం నియమించలేదు. ముందస్తుగా నియమిస్తే పనుల పర్యవేక్షించడంతోపాటు జాతర ఏర్పాట్లు, తదితర విషయాలతో అధికారులను అప్రమత్తం చేస్తూ.విజయవంతానికి కృషి చేస్తారు.2020 జాతరలో అప్పటి వరంగల్ కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, 2018జాతరలో సీనియర్ ఐఏఎస్ వాకాటి … వివరాలు →