Breaking News >> News >> Janam Sakshi


ఘనంగా పిఆర్టియు ఆవిర్భావ దినోత్సవం


Link [2022-02-09 23:34:16]



డోర్నకల్ ఫిబ్రవరి 9 (జనం సాక్షి) ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి పిఆర్టియు గత 51 సంవత్సరాలుగా అలుపెరుగని పోరాటం నిర్వహిస్తుందని పిఆర్టియు మండలాధ్యక్షులు వెంపటి సీతారాములు అన్నారు.బుధవారం మండల విద్యా వనరుల కేంద్రం ఆవరణంలో ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా పతాకాన్ని ఆవిష్కరించారు.తొలుత పిఆర్టియు సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ సామల యాదగిరి చిత్రపటానికి పూలమాల వేసి … వివరాలు →



Most Read

2024-09-19 20:39:28