Breaking News >> News >> Janam Sakshi


దళితుల జీవితాల్లో వెలుగులు


Link [2022-02-09 04:13:54]



దళితబంధుతో మారనున్న ఆర్థికస్థితి: మంత్రి కరీంనగర్‌,ఫిబ్రవరి8((జనం సాక్షి)): దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకే సీఎం కేసీఆర్‌ దళితబంధు పథకం ప్రవేశ పెట్టారని మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. పేద దళితులను ఆర్థికంగా పైకి తసీఉకుని వచ్చే క్రమంలో వారికి స్వయం ఉపాధి పథకాలను అందచేస్తున్నారని అన్నారు.మంగళవారం కరీంనగర్‌లోని 25వ డివిజన్‌ అరుంధతి నగర్లోరూ. 10 లక్షలతో … వివరాలు →



Most Read

2024-09-19 20:44:29