Breaking News >> News >> Janam Sakshi


మేడారం జాతరలో వాహనాల నియంత్రణ


Link [2022-02-09 04:13:54]



ఆరువేలమంది పోలీసులతో క్రమబద్దీకరణ వివరాలు వెల్లడిరచిన సిపి తరుణ్‌ జోషి వరంగల్‌,ఫిబ్రవరి8((జనం సాక్షి)): ఆరువేల మంది పోలీసులతో మేడారం జాతరకు తరలివచ్చే వాహనాలను నియంత్రిస్తామని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ తరుణ్‌ జోపి తెలిపారు. ఫిబ్రవరి 16 నుంచి 19వరకు జరిగే మేడారం సమ్మక్క`సారలమ్మ జాతర సందర్భంగా ట్రాఫిక్‌ జోన్‌ ఇంచార్జ్‌గా వ్యవహరిస్తున్న వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ … వివరాలు →



Most Read

2024-09-19 20:40:37