Breaking News >> News >> Janam Sakshi


మేడారం జాతరకు రండి : సిఎం కెసిఆర్‌కు ఆహ్వాన పత్రిక అందచేత


Link [2022-02-09 04:13:54]



హైదరాబాద్‌,ఫిబ్రవరి8((జనం సాక్షి)): మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఫిబ్రవరి 16 నుంచి ప్రారంభమౌతున్న సందర్భంగా..జాతరకు రావాల్సిందిగా ముఖ్యమంత్రి కెసిఆర్‌కు ఆహ్వాన పత్రం అందచేశారు. మంగళవారం ప్రగతి భవన్‌లో పంచాయితీరాజ్‌, గ్రావిూణాభివృద్ధి, శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు, గిరిజన,మహిళాశిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌, దేవదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి, ఎమ్మెల్సీ … వివరాలు →



Most Read

2024-09-19 20:39:57