సమతామూర్తి దర్శనంతో తనలో చైతన్యం పెరిగింది సనాతన ధర్మం ఒడిదుడుకులకు లోనయినా ఆగడం లేదు ముచ్చింతల్ సహస్రాబ్ది వేడుకల్లో పాల్గొన్న అమిత్ షా స్వాగతం పలికి వివరాలు వెల్లడిరచిన చినజీయర్ స్వామి హైదరాబాద్,ఫిబ్రవరి8((జనం సాక్షి)): రామానుజాచార్యుని సందేశం స్ఫూర్తిదాయకమని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. సమతామూర్తి రామానుజ విగ్రహాన్ని దర్శించుకున్నారు. ఇక్కడికి రావడం … వివరాలు →