ఈటానగర్,ఫిబ్రవరి 7(జనంసాక్షి):అరుణాచల్ ప్రదేశ్లో ఆకస్మిక హిమపాతం వల్ల విధుల్లో ఉన్న ఏడుగురు సైనికులు గల్లంతయ్యారని ఆర్మీ అధికారులు వెల్లడిరచారు. రాష్ట్రంలోని ఎత్తయిన ప్రదేశం కమెంగ్ సెక్టార్లో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. సైనికులు పెట్రోలింగ్ విధులు నిర్వర్తిస్తున్న సమయంలో హిమపాతం సంభవించిందని.. అందులోనే సైనికులు చిక్కుకుపోయారని అధికారులు సోమవారం ప్రకటన విడుదల చేశారు. గత కొన్ని … వివరాలు →