అఖిలపక్షనేతలతో కలసి కలెక్టర్ను కలసిన బాలకృష్ణ ర్యాలీగా వెళ్లి కలెక్టర్కు వినతి పత్రం సమర్పణ అవసరమైనే సిఎం జగన్ను కూడా కలుస్తానని ప్రకటన అమరావతి,ఫిబ్రవరి5 ( జనంసాక్షి ) : ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాల ప్రకటన అనంతరం రాజకీయవేడి మరింత పెరుగుతోంది. ముఖ్యంగా అనంతపురం జిల్లాలోని హిందూపురం కేంద్రంగా జిల్లాను ప్రకటించాలని స్థానికంగా డిమాండ్ వ్యక్తమవుతోంది. కొత్తగా … వివరాలు →