పలు ఆలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు కరీంనగర్,ఫిబ్రవరి4(జనంసాక్షి ): చదువుల తల్లి, సంగీత సాహిత్యాల అభినేత్రి సరస్వతీదేవికి ప్రీతికరమైన మాఘశుక్ల పంచమిని మంగళవారం వసంత పంచమిగా జరుపుకోనున్నారు. సరస్వతీ మాతను పుస్తకాది రూపాల్లో పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని శాస్త్ర ప్రమాణం. వాక్కు, ప్రజ్ఞ, మేధస్సు, ధారణ, స్ఫురణ, బుద్ధి, చదువు వంటివి సిద్ధిస్తాయని వేదాలు, శాస్త్రాలు … వివరాలు →