Breaking News >> News >> Janam Sakshi


పాడేరు పట్టణంలో జోరుగా డీజిల్ /పెట్రోల్ దొంగతనాలు


Link [2022-02-04 17:14:53]



రాత్రిపూట పోలీస్ గస్తీ లేక ఈ పరిస్థితి..? పాడేరు:ఫిబ్రవరి4:జనం సాక్షి: పాడేరు పట్టణంలో రోజురోజుకు డీజిల్ /పెట్రోల్  దొంగతనాలు ఎక్కువైపోతుంది.ప్రస్తుతపరిస్థితుల్లో డీజిల్/ పెట్రోల్ ధరలుఆకాశన౦టూకుంది. తెల్లర్లు ప్రయాణానికి సిద్ధం చేసుకున్న ద్విచక్ర, నాలుగు చక్రాలవాహనదారులుఇంటిముందునిల్చోబెట్టుకొంటేరాత్రికిరాత్రిదొంగలువచ్చిచక్కబెట్టుకుపోతున్నారు. దీంతో మార్గంమధ్యలో వాహనాలు ఆగిపోయే పరిస్థితి ఏర్పడి.  అత్యవసర ప్రయాణాలు సైతం ఇబ్బందులు పడేపరిస్థితి.ఇదేవిషయంపైపలువురు స్టేషన్లో తెలియజేసిన పోలీస్ శాఖ … వివరాలు →



Most Read

2024-09-19 20:45:28