వాహనాలన్నీ రోడ్డుపైనే.. ట్రాఫిక్ సమస్యతో ప్రజలు సతమతం ఎటు చూసినా ఆక్రమణలే…పట్టించుకోని అధికారులు, ప్రజాప్రతినిధులుఅమ్యామ్యాలతో సరిపెట్టుకుంటున్న వైనం నర్సీపట్నం ఫిబ్రవరి 3 (జనంసాక్షి) : ప్రత్యేక కథనం : నగర, పట్టణీకరణ ముసుగులో వాణిజ్య సముదాయాలు, బహుళ అంతస్థుల భవనాలు కుప్పలు తెప్పలుగా వెలుస్తున్నాయి. మరోవైపు పెరుగుతున్న నగర జనాభా అవసరాలకు అనుగుణంగా ట్రాఫిక్ సమస్య … వివరాలు →