హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ శనివారం హైదరాబాద్ పర్యటనకు రానున్నారు. రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్లోని రామానుజాచార్య సహస్రాబ్ది వేడుకలతో పాటు పటాన్చెరు వద్ద ఇక్రిశాట్ స్వర్ణోత్సవాల్లో పాల్గొంటారు. దీనికి సంబంధించిన పూర్తి షెడ్యూల్ విడుదలైంది. మరోవైపు, ప్రధాని పర్యటన నేపథ్యంలో కనీవినీ ఎరుగని రీతిలో భద్రతా ఏర్పాట్లు చేశారు. దాదాపు ఎనిమిది వేల మంది పోలీసులతో … వివరాలు →