నిధులు ఊసేలేని కేటాయింపులు ప్రధాని మోడీకి రామానుజులు కలలో ఉద్బోధించాలి అన్ని రాష్టాల్రను ప్రధాని మోడీ సమానాంగా చూడాలి మరోమారు మండిపడ్డ మంత్రి కెటిఆర్ పాలమూరు జిల్లాలో పలు కార్యక్రమాలకు శ్రీకారం మహబూబ్నగర్,ఫిబ్రవరి4 జనంసాక్షి: కేంద్రం సహకరించినా సహకరించకపోయినా… రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి కొనసాగుతాయని మంత్రి కెటిఆర్ స్పష్టం చేశారు. బడ్జెట్లో తెలంగాణను పూర్తిగా విస్మరించారని, అన్యాయం … వివరాలు →