విూటర్లు లేకపోవడంతో అధిక ఛార్జీలు వసూళ్లు ట్రాన్స్కో తీరుపై సర్పంచ్ల మండిపాటు మహబూబ్నగర్,ఫిబ్రవరి 4(జనంసాక్షి): ఉమ్మడి జిల్లాలో విద్యుత్ బకాయిలు ప్రభుత్వానికి భారంగా మారాయి. దీంతో చెల్లింపులు సక్రమంగా లేని పంచాయతీలు, మున్సిపాలిటీలకు నోటీసులు అందజేయడంతో పాటు, అవసరమైతే విద్యుత్ సరఫరాను నిలిపేసే యోచనలో ఉన్నతాధికారులు ఉన్నారు. పంచాయతీల వారీగా బిల్లులు తయారు చేసి పంచాయతీ … వివరాలు →