పిఆర్సీ జివోలపై విచారణలో హైకోర్టు అమరావతి,ఫిబ్రవరి1(జనం సాక్షి): పీఆర్సీ జీవోను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మంగళవారం విచారణ జరిపింది. జీతం పడకుండా తగ్గినట్లు విూకు ఎలా తెలుసు అని హైకోర్టు ఉద్యోగ సంఘాలను ప్రశ్నించింది. ’సమస్య పరిష్కారం కోసం కోర్టులో విచారణ జరుగుతున్నప్పుడు సమ్మె చేయడం అంటే ధర్మాసనంపై అనవసర ఒత్తిడి కలిగించడమే.. … వివరాలు →