Breaking News >> News >> Janam Sakshi


పోతినను విచారించిన టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు


Link [2022-02-01 18:14:29]



విజయవాడ,ఫిబ్రవరి1(జనం సాక్షి): అస్లాం మృతి కేసులో మంత్రి వెల్లంపల్లిపై ఆరోపణలు చేసిన జనసేన అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్‌ను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు విచారించారు. ఈ వ్యాఖ్యలకు ఆధారాలు ఇవ్వాలంటూ ఆయనను కోరారు. గంటన్నరపాటు మహేష్‌ను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు విచారించారు. అనంతరం జనసేన నేత విూడియాతో మాట్లాడుతూ…‘సయ్యద్‌ అస్లాం మృతి కేసులో నేను అనేక అంశాలు … వివరాలు →



Most Read

2024-09-19 20:44:16