Breaking News >> News >> Janam Sakshi


ఇంటర్‌ పరీక్షలకు షెడ్యూల్‌ రెడీ చేస్తున్న బోర్డు


Link [2022-02-01 18:14:29]



ఫిబ్రవరిలో ప్రీఫైనల్‌ పరీక్షలు..మార్చిలో ప్రాక్టికల్స్‌ ఏప్రిల్‌లో వార్షిక పరీక్షల నిర్వహణకు కసరత్తు అమరావతి,ఫిబ్రవరి1 (జనం సాక్షి):   రాష్ట్రంలో ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షలు ఏప్రిల్‌లో జరిపేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. పరీక్షల నిర్వహణకు ఇంటర్మీడి యెట్‌ బోర్డు ఏర్పాట్లు చేపట్టింది. ఫిబ్రవరిలోనే ఇంటర్మీడియట్‌ ప్రీ ఫైల్‌ పరీక్షలు నిర్వహిస్తారు. మార్చిలో ప్రాక్టికల్స్‌, ఏప్రిల్‌లో వార్షిక పరీక్షలు నిర్వహించేలా షెడ్యూల్‌ … వివరాలు →



Most Read

2024-09-19 20:44:24