సహకరా సంఘాల సర్ఛార్జీ 7శాతానికి తగ్గింపు న్యూఢల్లీి,ఫిబ్రవరి1 (జనం సాక్షి): కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ మంగళవారం బడ్జెట్ను ప్రవేశపెట్టిన సందర్భంగా మాట్లాడుతూ, స్టార్టప్ కంపెనీలకు పన్ను రాయితీని మరో ఏడాది పొడిగించినట్లు తెలిపారు. మాన్యుఫ్యాక్చరింగ్కు కన్సెషనల్ ట్యాక్స్ కొనసాగుతుందన్నారు. స్టేట్ ఎంప్లాయీస్కు ట్యాక్స్ డిడక్షన్ను 14 శాతానికి పెంచినట్లు చెప్పారు. రూ.1 కోటి నుంచి … వివరాలు →