317 జివోపై కొట్లాడుతామని ప్రకటనస రైతు కుటంబానికి25వేల ఆర్థికసాయం అందచేత మహబూబాబాద్,జనవరి29 (జనంసాక్షి): బదిలీపై మనస్తాపం చెంది గుండెపోటుతో మృతి చెందిన మహబూబాబాద్ జిల్లా ఉపాధ్యాయుడు జేత్రామ్ కుటుంబాన్ని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పరామర్శించారు. జీవో 317 కు వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. అనంతరం పర్వతగిరిలో అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న … వివరాలు →