పోలీసులు తొత్తులుగా వ్యవహరిస్తే మూల్యం తప్పదు హెచ్చరించిన బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ కరీంనగర్,జనవరి29 (జనంసాక్షి): ముఖ్యమంత్రి కేసీఆర్ డైరెక్షన్లోనే రాష్ట్రంలో భాజపా నాయకులు, కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. అక్రమ కేసులు పెట్టి బెదిరించాలని చూస్తున్నారని.. కేసులు, జైలు అంటే భాజపా భయపడదని స్పష్టం చేశారు. కొంత మంది … వివరాలు →