తెలంగాణ అభివృద్ది చూడలేక విమర్శలు బడుగుల ఆభినందన సభలో మంత్రి జగదీశ్వర్ రెడ్డి సూర్యాపేట,జనవరి29 (జనంసాక్షి): తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీలు అధికార టీఆర్ఎస్ పార్టీని టార్గట్ చేస్తూ ఆందోళనలకు దిగుతున్నాయి. గులాబీ పార్టీ నేతలు మాత్రం రెండు పార్టీలపై తీవ్ర విమర్శలు చేస్తూనే వున్నారు. సూర్యాపేట జిల్లా టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన బడుగుల అభినందన … వివరాలు →