బోర్డు హావిూ నెరవేర్చకుంటే ఇంకా వెంటపడతారు బిజెపి యాగీ చేస్తే సమస్య చల్లారదు: జీవన్ రెడ్డి నిజామాబాద్,జనవరి29 (జనంసాక్షి): పసుపు బోర్డుపై ఇచ్చి మాటను నిలబెట్టుకోనందుకే బిజెపి ఎంపి అర్వింద్ను రైతులు నిలదీశారని ఆర్మూర్ ఎంఎల్ఎ జీవన్ రెడ్డి తెలిపారు. గత మూడేళ్లుగా రైతులకు ఎలాంటి ఊరట దక్కలేదన్నారు. పసుపు రైతులు ఎప్పటికప్పుడునిలదీస్తూనే ఉన్నారని అన్నారు. జీవన్ … వివరాలు →