Breaking News >> News >> Janam Sakshi


ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం కాంగ్రెస్‌ ఆందోళన


Link [2022-01-29 18:17:33]



\ అమరుల స్థూపం వద్ద నేతల నిరసనలు ఎమ్మెల్యే క్యాంపుకార్యాలయాల ముట్టడి హైదరాబాద్‌,జనవరి29 (జనంసాక్షి):  రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలంటూ కాంగ్రెస్‌ ఆందోళన చేపట్టింది. పలు జిల్లాల్లో యువజన కాంగ్రెస్‌ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. భువనగిరి, ఇబ్రహీంపట్నం,ఉప్పల్‌, వర్దన్నపేట తదితర ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలను ముట్టడిరచారు. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్‌ శ్రేణులు నిరసనకు దిగారు. హైదరాబాద్‌ గన్‌పార్క్‌ నేతలు … వివరాలు →



Most Read

2024-09-19 20:44:41