Breaking News >> News >> Janam Sakshi


కొత్త జిల్లాల ఏర్పాటుపై అప్పుడే నిరసనలు


Link [2022-01-27 18:39:34]



మదనపల్లిని జిల్లా కేంద్రం చేయాలంటూ ఆందోళనలు అన్నమయ్య జిల్లా ఏర్పాటులో నిర్లక్ష్యంపైనా నిరసన విజయవాడ,జనవరి27(జనం సాక్షి):  కొత్త జిల్లాల ఏర్పాటు,రెవెన్యూ డివిజన్లలో మార్పుల ప్రతిపాదనలపై వివిధ రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు భగ్గుమంటున్నాయి. ప్రజల మనోభావాలు పట్టించుకోకుండా రాజకీయ కోణంలోనే జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేపట్టారని ఆరోపిస్తున్నారు. పరిపాలనా సౌలభ్యం, ప్రజల సౌకర్యం కోసం జిల్లాల పెంపు ప్రకియ్ర … వివరాలు →



Most Read

2024-09-19 20:44:44