కొత్త జిల్లాల టిఆర్ఎస్ అధ్యక్షుల ప్రకటన జిల్లాలో బిజెపికి స్థానం లేదన్న జీవన్ రెడ్డి నిజామాబాద్,జనవరి27(జనం సాక్షి): ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో టిఆర్ఎస్ బలోపేతం లక్ష్యంగా పనిచేస్తామని టీఆర్ఎస్ పార్టీ జిల్లాల అధ్యక్షులు ప్రకటించారు. నిజామాబాద్, కామారెడ్డి ప్రాంతాల్లో పార్టీని బలోపేతం చేయడంతో పాటు, బిజెపికి స్థానం లేకుండా చేస్తామని జీవన్ రెడ్డి, ముజీబుద్దీన్లు అన్నారు. … వివరాలు →