సిద్దిపేట,జనవరి 22(జనంసాక్షి):కరోనాను ఎదుర్కొనేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఫీవర్ సర్వేను రాష్ట్రప్రభుత్వం చేపట్టింది. గ్రామాలు మొదలు పట్టణాల వరకు ఆరోగ్య సిబ్బంది తిరుగుతూ సర్వే చేపట్టారు. ప్రారంభించిన తొలిరోజే శుక్రవారం 12 లక్షల మందికి పరీక్షలు వైద్యాధికారులు చేశారు. సిద్ధిపేట పట్టణంలోని పలు వార్డుల్లో ఇంటింటి ఫీవర్ సర్వేలో ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. … వివరాలు →