Breaking News >> News >> Janam Sakshi


రోజుకు లక్ష ఆర్టీపీసీఆర్‌ టెస్టులు చేయండి


Link [2022-01-22 20:02:26]



  ` ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు హైదరాబాద్‌,జనవరి 17(జనంసాక్షి):రాష్ట్రంలో కరోనా పరిస్థితుల నేపథ్యంలో పరీక్షల సంఖ్యను పెంచాలని హైకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి సూచించింది. ఆర్టీపీసీఆర్‌ టెస్టుల సంఖ్య పెంచాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. రోజుకు లక్ష ఆర్టీపీసీఆర్‌ టెస్టులు చేయాలంది. అలాగే ఆర్టీపీసీఆర్‌, ర్యాపిడ్‌ పరీక్షల వివరాలు వేర్వేరుగా ఇవ్వాలని తెలిపింది. భౌతికదూరం, మాస్కుల నిబంధనలు … వివరాలు →



Most Read

2024-09-19 20:58:21